seen from United States
seen from United Kingdom
seen from Italy
seen from Philippines
seen from China

seen from United States

seen from China

seen from United States
seen from United States
seen from Germany
seen from Germany
seen from United Kingdom
seen from United States
seen from China
seen from China
seen from United States
seen from China
seen from China
seen from China
seen from China
అమరావతిలో జగన్ మూడు కోట్ల స్కాం !
అమరావతిలో జగన్ మూడు కోట్ల స్కాం !
అంర్జాతీయ రాజధానిలోని వెలగపూడి సచివాలయంలో అందం కోసం నాటిన బోన్సాయ్ మొక్కలు ఎండిపోతున్నాయని ఈనాడు పత్రిక ఒక ఫోటో వార్త ప్రచురించింది. ఈ మొక్కల కోసం మూడు కోట్ల రూపాయలని ప్రభుత్వం ఖర్చు పెట్టింది. చైనా నుంచి తెప్పించిన ఈ మొక్కలు అమరావతి వాతావరణాన్ని తట్టుకోలేక ఎండిపోతున్నాయట, ఈ మొక్కల్ని కాపాడటం కోసం ఇప్పుడు సిఆర్డిఏ అధికారులు ప్రతి మొక్క కి ఒక గొడుగు లాగా ఆకుపచ్చ రంగు బట్టని కట్టిన ఫోటోని ఈనాడు…
View On WordPress
వెలగపూడిలో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ ఆఫీసులను చంద్రబాబు పరిశీలించారు. ఉద్యోగులను అడిగి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అలాగే అధికారులకు కొన్ని సూచనలు కూడా చేశారు. అలాగే ఆర్థిక శాఖ ఛాంబర్ ను పరిశీలించారు.
వెలగపూడిలో ఆఫీసులు పరిశీలించిన చంద్రబాబు ( గ్యాలరీ) వెలగపూడిలో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ ఆఫీసులను చంద్రబాబు పరిశీలించారు. ఉద్యోగులను అడిగి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అలాగే అధికారులకు కొన్ని సూచనలు కూడా చేశారు. అలాగే ఆర్థిక శాఖ ఛాంబర్ ను పరిశీలించారు.
(via https://www.youtube.com/watch?v=kflcdXqC774)