Swarnandhra Pradesh: Political Shifts & Mahanadu Reforms Reshape Andhra’s Future
PM Narendra Modi, AP CM NCB Naidu స్వర్ణాంధ్రప్రదేశ్ లో శరవేగంగా మారుతున్న సమీకరణాలు…ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి కూటమి పరిపాలన వచ్చినప్పటి నుంచి కొత్తపుంతలు తొక్కుతోంది. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలోనూ, ఇటు పోలవరం పూర్తి శరవేగంగా పనులు మొదలవుతున్నాయి. మరో వైపు గత ప్రభుత్వ స్కామ్ లు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం అమరావతి నిర్మాణానికే సుమారు లక్ష కోట్ల వరకు అవసరం అవుతాయి.…










