Telugu News: CM-Good news for tribals in Bhadradri – Indiramma's housewarming ceremony in Bendalapadu
CM: ఏళ్ల తరబడి గుడిసెల్లో నివసించిన గిరిజన కుటుంబాల జీవితాల్లో కొత్త వెలుగులు నిండబోతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ
seen from United States
seen from Yemen
seen from Türkiye

seen from Russia

seen from Australia

seen from Australia
seen from Türkiye

seen from United Kingdom
seen from United States

seen from Yemen
seen from United States
seen from United States
seen from United States
seen from Türkiye

seen from India

seen from Türkiye
seen from Russia

seen from United Kingdom

seen from Türkiye
seen from United States
Telugu News: CM-Good news for tribals in Bhadradri – Indiramma's housewarming ceremony in Bendalapadu
CM: ఏళ్ల తరబడి గుడిసెల్లో నివసించిన గిరిజన కుటుంబాల జీవితాల్లో కొత్త వెలుగులు నిండబోతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ
Breaking News – CM Revanth: CM Bhadradri's visit postponed again
సెప్టెంబర్ 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటం వల్ల సీఎం పర్యటన వాయిదా పడినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో
భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో వెండి వాకిలి దర్శనం
భద్రాచలం: భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో వెండి వాకిలి దర్శనం బుధవారం ప్రారంభమైంది. ఆలయ ప్రవేశానికి మొత్తం 3 మార్గాలు ఉండగా.. ఉచిత దర్శనం దారిలో ఇప్పటికే ఇత్తడి తాపడం ఉంది. అంతరాలయంలో బంగారు వాకిలి గతంలోనే ఏర్పాటు చేశారు. వీటి మధ్యలో ఉన్న ముఖ మండపానికి దాదాపు 100 కిలోల వెండితో తాపడం తయారు చేసి వాటిని ఈ మార్గానికి అమర్చారు. హైదరాబాద్కు చెందిన ప్రముఖ స్తపతి దండపాణి సారథ్యంలో శిల్పకళ ఉట్టిపడే విధంగా దీన్ని తయారు చేశారు. కోవెలలో ఉన్న 70 కిలోల పాత రజతానికి తోడు హైదరాబాద్కు చెందిన దాత మరో 30 కిలోల వెండిని అందించారు. స్వామి వారి దశావతార ప్రతిరూపాలతో ఏర్పాటు చేసిన వెండి వాకిలి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. భద్రాద్రిలో ఇకపై శుక్రవారం ప్రత్యేకతను సంతరించుకోనుంది. ఆ రోజు మూల విరాట్కు స్వర్ణ కవచాల అలంకరణ ఉంటుంది. అంతరాలయంలో పూజలు చేయించే వారు వెండి, బంగారు వాకిలి గుండా లోపలకు ప్రవేశించి మూలమూర్తులను దర్శించుకుంటారు. ఇప్పుడు శని, ఆదివారాల్లో రద్దీ నెలకొంటోంది. భవిష్యత్తులో శుక్రవారం కూడా సందడి పెరిగే అవకాశముంది.
Read the full article
పామాయిల్ రైతుల తో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సమావేశం
భద్రాద్రి కొత్తగూడెం Trinethram News : పామాయిల్ రైతుల తో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సమావేశం దమ్మపేట మండలం అల్లిపల్లి పామాయిల్ తోటలో తెలంగాణ ఏపీ రాష్ట్రాల పామాయిల్ రైతులు, అధికారులతో సమావేశం …..మంత్రి తుమ్మల కామెంట్స్ …..పామాయిల్ సాగు విస్తరణ కు కేంద్ర ప్రభుత్వ అనుచిత వైఖరి అడ్డంకిగా మారింది. …..ఇంపోర్ట్ టాక్స్ తగ్గింపు వల్ల ధరలు తగ్గి రైతులకు నష్టం …..ఆయిల్ ఎక్స్ ట్రాక్షన్ రేట్ ఓ.ఈ.అర్ ఫార్ములా ప్రకారం రైతులకు ధరలు చెల్లించాలి ……తెలంగాణ ఏపీ కర్ణాటక మూడు రాష్ట్రాలు కేంద్రం పై ఒత్తిడి తేవాలి ….. ఏపీ పామాయిల్ రైతులు నన్ను కలిశారు ….. ఏ రాష్ట్రం లో ఉన్నా పామాయిల్ రైతుల కోసం పోరాడతాం ….. కేంద్ర ప్రభుత్వం వైఖరి వల్ల కొత్త రైతులు పామాయిల్ సాగు కు ముందుకు రావడం లేదు ….. కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ప్రకారం రైతులకు ధరలు చెల్లించాలి
Read the full article