ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మంకీ పాక్స్ వైరస్ దేశంలో కూడా వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో తొలి మంకీ పాక్స్ కేసు నమోదైర కేరళలోనే ఈ వైర
మంకీపాక్స్ కారణంగా ఒకరు మరణించినట్లు ధృవీకరించిన కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీనా జార్జ్ ఈ మేరకు ఒక ప్రకటన చేస్తూ మంకీపాక్స్ వైరస్ కారణంగా ఒక వ్యక్తి మరణించిన సంఘటనపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. మృతుడు యూఏఈ నుంచి గత నెల 22న భారత్ కు వచ్చినట్లు పేర్కొన్న ఆమె, అతడికి అక్కడే పరీక్షలు నిర్వహించగా... for more info visit teluguone.com















