గిరిజనుల హక్కుల కోసం జూలై 28న గాంధీభవన్ ముట్టడికి పిలుపు
seen from Türkiye
seen from United States
seen from Hong Kong SAR China
seen from United States

seen from United States
seen from China
seen from United States
seen from Moldova
seen from United States
seen from Türkiye

seen from Brazil

seen from Brazil

seen from Brazil

seen from Poland

seen from United States
seen from United States
seen from Brazil
seen from Brazil

seen from United States
seen from Russia
గిరిజనుల హక్కుల కోసం జూలై 28న గాంధీభవన్ ముట్టడికి పిలుపు
Bhatti Vikramarka : సంక్షేమ కార్యక్రమాలకు రూ.95,351 కోట్లు ఖర్చు
Trinethram News : హైదరాబాద్: రాష్ట్రంలో రూ.22వేల కోట్ల వ్యయంతో ఇందిరమ్మ
MIM MLA : ఇది అసెంబ్లీ, గాంధీ భవన్ కాదు
బీఆర్ఎస్కు మరో పెద్ద షాక్
హైదరాబాద్ డిప్యూటీ మేయర్, మోతె శ్రీలతారెడ్డి, భర్త & బీఆర్ఎస్ నాయకుడు, శోభన్ రెడ్డి గులాబీ పార్టీని వీడి రేపు గాంధీభవన్లో పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్సి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు..
Read the full article
ఎంపీ సీటు కోరుతూ డిప్యూటీ సీఎం సతీమణి మల్లు నందిని భారీ ర్యాలీ
Trinethram News : ఖమ్మం జిల్లా: ఖమ్మం పార్లమెంటు సీటు కోరుతూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని గాంధీ భవన్కు ర్యాలీగా బయలుదేరారు. ఖమ్మం పార్లమెంటు సీటు ఇవ్వాలంటూ గాంధీ భవన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఆమె కార్యకర్తలతో పెద్ద సంఖ్యలో కార్లతో ర్యాలీగా హైదరాబాద్కు బయలు దేరారు.. అంతకుముందు ఖమ్మం నగరంలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా మల్లు నందిని మీడియాతో మాట్లాడుతూ ఖమ్మం పార్లమెంటు సీటు ఆశిస్తున్నానని చెప్పారు. తాను ప్రత్యక్ష రాజకీయాలలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఒకవేళ సోనియా గాంధీ, ప్రియాంక పోటీ చేసినా, లేక అధిష్టానం ఎవరికి అవకాశం ఇచ్చినా కలిసి పని చేస్తామని అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయడమే అందరి లక్ష్యమని మల్లు నందిని స్పష్టం చేశారు..
Read the full article
కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిని కలిసిన : డాక్టర్ లోకేష్ యాదవ్
కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిని కలిసిన : డాక్టర్ లోకేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జిగా నూతనంగా నియమితులైన ఏఐసిసి జనరల్ సెక్రెటరీ శ్రీమతి దీపా దాస్ మున్షీ గారిని ఈరోజు గాంధీ భవన్ లో మర్యాద పూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలియజేసిన డాక్టర్ లోకేష్ యాదవ్ టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ & స్ట్రాటజీ కమిటీ మెంబర్
Read the full article