గ్రేటర్ లో మళ్లీ కంటైన్మెంట్ జోన్లు.. ప్రత్యేక అధికారులు!
గ్రేటర్ లో మళ్లీ కంటైన్మెంట్ జోన్లు.. ప్రత్యేక అధికారులు!
హైదరాబాద్ పరిధిలో కరోనా కేసులు ఓ రేంజ్ లో పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మళ్లీ పాతపద్ధతికి శ్రీకారం చుట్టింది. కేసులు భారీగా వస్తున్న సర్కిళ్లను విభజించింది. మొత్తం 8 సర్కిళ్లకు సంబంధించి కొన్ని అత్యధికంగా కేసులు వస్తున్న జోన్లను కంటైన్మెంట్ చేయాలని ఆదేశించింది. వీటికోసం ప్రత్యేకంగా అధికారులను నియమించింది.
ముఖ్యంగా చార్మినార్, యూసఫ్ గూడ, శేరిలింగంపల్లి, సికింద్రాబాద్, ఖైరతాబాద్, కూకట్ పల్లి…
View On WordPress















