ప్రత్యక్ష ఎన్నికల ర్యాలీలపై ఎంపీ హైకోర్టు సంచలన నిర్ణయం.. సుప్రీంకోర్టుకు ఈసీ
ప్రత్యక్ష ఎన్నికల ర్యాలీలపై ఎంపీ హైకోర్టు సంచలన నిర్ణయం.. సుప్రీంకోర్టుకు ఈసీ
[ad_1]
మధ్యప్రదేశ్లో 28 అసెంబ్లీ స్థానాలకు ఉప-ఎన్నికలు జరుగుతుండటంతో బీజేపీ, కాంగ్రెస్లు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఇదిలా ఉండగా.. రాజకీయ పార్టీల ర్యాలీలపై నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ కారణంగా ఉప ఎన్నికలు జరిగే 9 జిల్లాల్లో నేరుగా ర్యాలీలు చేపట్టరాదని, విర్చువల్గా ప్రచారం చేసుకోవాలని గ్వాలియర్ ధర్మాసనం బుధవారం ఆదేశించింది. ఏ అభ్యర్థి లేదా రాజకీయ పార్టీకి అనుమతి…
View On WordPress




















