సగం కూల్చినాక ఆపేయడం వల్ల లాభమేంటి?
సగం కూల్చినాక ఆపేయడం వల్ల లాభమేంటి?
తెలంగాణ సచివాలయాన్ని కూలుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దాదాపు సగానికి పైగా బ్లాకులు కూల్చేయడం జరిగిందిని తెలుస్తోంది. ఈ సమయంలో సచివాలయం కూల్చివేతను ఆపాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
అసలు ఎందుకు ఆపారంటే.
సచివాలయంలోని భవనాల కూల్చివేత పనులు నిలిపి వేయాలని హైకోర్టు లో ప్రొఫెసర్ పి ఎల్ విశ్వేశర్ రావ్ పిల్ దాఖలు చేశారు. ప్రస్తుతం కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి భవనాలను…
View On WordPress














