Revanth Reddy has very big Plan
No title available
let's talk about Bridgerton tea, my ask is open
todays bird
trying on a metaphor
Not today Justin
Xuebing Du
d e v o n
Keni

Andulka
Sweet Seals For You, Always

No title available
One Nice Bug Per Day

Product Placement

pixel skylines

blake kathryn

ellievsbear
No title available
2025 on Tumblr: Trends That Defined the Year

Kaledo Art

Discoholic 🪩
seen from Austria
seen from United States

seen from United States
seen from Netherlands

seen from United States

seen from United States
seen from T1
seen from United States

seen from Mexico

seen from Netherlands

seen from Singapore

seen from Germany
seen from United States

seen from Singapore

seen from Malaysia

seen from United Kingdom
seen from United States

seen from Malaysia
seen from United States
seen from South Africa
@junnumedia
Revanth Reddy has very big Plan
Happy Fathers Day | Dads experience overwhelming emotions when their chi...
Happy mothers day | JunnuMedia
Save Girl Child | JunnuMedia
Vakeel Saab movie on OTT | JunnuMedia
Fitness is Wealth Part 2/10
https://www.junnumedia.com/matti-vinayaka-chavithi-subhakanksalu/
వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు. చిన్న పిల్లలు నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరికి చాల ఇష్టమైన పండగ.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. మూడు రాజధానులు చట్టంపై స్టేటస్ కో విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 14వ తేదీ వరకు స్టేటస్ కో విధించింది. ఇటీవల కాలంలో మూడు రాజధానులు బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. దీంతో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు విషయం పై ముందుకు సాగాలని భావించింది. హైకోర్టు ఆ స్పీడ్ […]
భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రైల్స్ ప్రారంభించనుంది. దేశవ్యాప్తంగా 12 హాస్పిటల్ ను ఎంపిక చేసుకున్నారు. ఇందులో భాగంగా తెలంగాణలో నిమ్స్ , ఆంధ్రప్రదేశ్ కింగ్ జార్జ్ హాస్పిటల్(KGH) లో కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రైల్స్ జరుగుతాయి. నిమ్స్ లో 60 మందికి పై కింగ్ జార్జ్ హాస్పిటల్ లో 150 మందికి పై ప్రయోగం చేస్తారు. వ్యాక్సిన్ ఇచ్చాక రెండు రోజులు ICU అబ్జర్వేషన్లో ఉంచుతారు. ఆగస్టు 7వ తారీకు […]
రామజన్మ భూమి యొక్క వివాదాన్ని పరిష్కరించడానికి దాదాపు మూడు దశాబ్దాలు పట్టింది. ఈ రోజు అనగా 5 ఆగస్టు 2020 న, బుధవారం నాడు శ్రీ రామ మందిర నిర్మాణానికి అయోధ్యలో ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి భూమి పూజ కార్యక్రమం జరుగుతుంది. అయోధ్యలో శ్రీ రామ మందిరం నిర్మాణం అనేది భారతీయుల చిరకాల కోరిక. రాముడు ఒక రాజ్యాని మంచి రాజు. మరియు దైవ స్వరూపంగా బావిస్తారు. […]
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇతని మరణం యావత్ భారతదేశాన్ని కలిచివేసింది. సామాన్యుడి నుంచి మొదలుకొని భారత దేశ ప్రధాని వరకు అందరూ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అసలు అతని సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలు ఏమిటి. అనే కోణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు. అయితే ఇన్వెస్టిగేషన్లో భాగంగా సుశాంత్ ల్యాప్ టాప్ ను తనిఖీ చేశారు. ఇందులో ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. అది ఏమిటంటే నొప్పి లేకుండా […]
మూడు రాజధానులు ముక్కోణపు ఆంధ్ర. ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ, ఆనాడు అమరావతిని రాజధానిగా ప్రకటించింది. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు కూడా అమరావతి రాజధానికి పూర్తిగా మద్దతును అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రపంచస్థాయి నగరాన్ని నిర్మిస్తామని చెప్పారు. దీనికోసం సింగపూర్ దేశం తో నగర ప్రణాళిక తయారు చేయించారు. ఆ […]
దేశ విద్యా విధానంలో భారీ మార్పులు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గత 34 సంవత్సరాల తర్వాత విద్యావిధానంలో పాఠశాల నుండి విశ్వవిద్యాలయాల వరకు అన్ని రకాల కోర్సులు మార్పు చేసింది. విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచే విధంగా విద్య అందిస్తారు. కొత్త విద్యా విధానం సమాజంలో గొప్ప మార్పును తీసుకు రాబోతుందని కేంద్రమంత్రి ప్రకాష్ జయదేవకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ కోర్సుకు బాగా ప్రాధాన్యం ఇచ్చారు. మానవ […]
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భారత దేశపు పౌరులకు, సాంకేతిక రంగంలో మెరుగైన సదుపాయాలు సమకూర్చడానికి, సాంకేతిక రంగంలో ప్రపంచంలో దేశాల మధ్య పోటీని తట్టుకుని, బలమైన శక్తిగా భారత్ తయారు చేయాలన్న సంకల్పంతో, మన భారత దేశ ప్రధాని డిజిటల్ ఇండియా అనే ప్రోగ్రాంను, 15 జూలై 2015 తేదీన డిజిటల్ ఇండియా ను పవర్ టు ఎమ్ పవర్ అనే నినాదంతో, శ్రీ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్థాపించారు. […]
రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు చేయాలని అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. 34 వేల కోట్లతో 126 యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకుంది. వీటిలో లో వెంటనే 18 యుద్ధవిమానాలు ఇచ్చేందుకు, మిగిలిన 108 యుద్ధ విమానాలను భారత్ లో బెంగళూరుకి చెందిన హిందుస్థాన్ ఏరోనాటికల్ కలిసి తయారు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. తరువాత వచ్చిన బీజేపీ గవర్నమెంట్ 2015 సెప్టెంబర్ నాడు ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన […]
నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైసీపీ పార్టీ తరఫున గెలిచిన, ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపడం లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అయితే తాజాగా ఎంపీ పదవికి రాజీనామా చేయమని మంత్రి అవంతి శ్రీనివాస్ కోరగా, తాను రాజీనామా చేసే సమస్య లేదని ఎంపీ రఘురామ కృష్ణంరాజు గారు మీడియా ముఖంగా తెగేసి చెప్పారు. నేను ఎందుకు రాజీనామా చేయాలి. […]
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ లాక్ డౌన్ కారణంగా కిర్గిస్థాన్ లో చిక్కుకుపోయిన తెలుగు మరియు ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులను స్వదేశానికి రప్పించేందుకు తన వంతు సాయం చేశాడు. […]