Sep 8, 2020
ప్రభుత్వంపై సెగ రాజుకుంటున్న ఆలయ రథ దగ్ధం విషయం..? తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో ఇటీవలే జరిగిన ఆలయ రథ దగ్ధం విషయం ఇప్పుడు సంచలనం గా మారింది. 57 సంవత్సరాల నుండి ఉత్సవాల కోసం వినియోగిస్తన్న స్వామి వారి రథం శనివారం అర్ధరాత్రి కాలి బూడిదైంది.












