భారత స్టార్ క్రీడాకారులు పి.వి.సింధూ, సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ థాయ్లాండ్ ఓపెన్ టైటిల్పై గురిపెట్టారు. గత ఏడాది అద్భుత విజయాలతో దూసుకెళ్లిన భారత స్టార్లు ఈ సీజన్లో ఇప్పటి వరకూ ఖాతా తెరవలేదు. మంగళవారం ప్రారంభంకానున్న ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో లిండా జెచిరి ( బల్గేరియా )తో రెండో సీడ్ సింధు, బుసానన్ (థాయ్లాండ్)తో ఐదో సీడ్ చైనా నెహ్వాల్, సయాక సాటొ(జపాన్)తో వైష్ణవిరెడ్డి తలపడనున్నారు. పురుషు సింగిల్స్ తొలి రౌండ్లో …














