ఏపీ సర్కారు కీలక నిర్ణయం కరోనా కష్టకాలంలో ముందు వరుసలో ఉండి పోరాడుతున్న ప్రభుత్వ వైద్యుల కోసం ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు కోవిడ్ డ్యూటీ చేస్తూ కరోనాతో మృతి చెందితే వారి కుటుంబంలో ఒకరికి 30 రోజుల్లోగా ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేలా ఆదేశాలు జారీ చేసింది. డాక్టర్ చనిపోయిన వెంటనే జిల్లా వైద్యాధికారికి వివరాలు పంపించాలని, అవి వచ్చిన వెంటనే ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది #andhra_pradesh #ysgovt https://www.instagram.com/p/CEbF55Ml6q3/?igshid=4epv1u8q7fk7














