అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్.. మరో ఐదుగురిపై సీఐడీ కేసులు ఇన్సైడర్ ట్రేడింగ్ లో విచారణను ముమ్మరం చేసిన సీఐడీ అసైన్డ్ భూములు కొన్నవారి వివరాలు ఐటీ శాఖకు అక్రమ రేషన్ కార్డులను రద్దు చేయాలని కలెక్టర్ కు విన్నపం
The Bright Sessions
No title available
Show & Tell
tumblr dot com
sheepfilms
Sweet Seals For You, Always

@theartofmadeline

Discoholic 🪩

roma★
cherry valley forever
ojovivo
EXPECTATIONS
Today's Document
Interview Vampire Daily
Fieri Frames
No title available
h

ellievsbear
Fai_Ryy
No title available
seen from Türkiye
seen from Bangladesh

seen from Canada
seen from Venezuela

seen from Indonesia

seen from Italy

seen from Singapore
seen from Canada
seen from Malaysia

seen from Russia
seen from United States
seen from Colombia

seen from Türkiye

seen from Indonesia
seen from Türkiye
seen from United Kingdom

seen from Türkiye

seen from United Kingdom

seen from Türkiye
seen from United States
@idhinijamnews
అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్.. మరో ఐదుగురిపై సీఐడీ కేసులు ఇన్సైడర్ ట్రేడింగ్ లో విచారణను ముమ్మరం చేసిన సీఐడీ అసైన్డ్ భూములు కొన్నవారి వివరాలు ఐటీ శాఖకు అక్రమ రేషన్ కార్డులను రద్దు చేయాలని కలెక్టర్ కు విన్నపం
‘నా యువ స్నేహితుల్లారా.. ‘:ఢిల్లీ పోలింగ్ సందర్భంగా మోదీ ట్వీట్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం ఓటర్లను ఉద్దేశించి తొలి ట్వీట్ చేసిన మోదీ రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు కావాలని పిలుపు
చంద్రబాబు నోరు విప్పడం లేదు: విజయసాయిరెడ్డి ఐటీ సోదాలపై చంద్రబాబు నోరు విప్పడం లేదు రెండు రోజులుగా కిక్కురుమనకుండా ఉన్నారు ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారు టీడీపీకి సంబంధించిన నేతలతో పాటు చంద్రబాబు మాజీ పీఏపై ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే.
కరోనా ఎఫెక్ట్… చైనా ఉత్పత్తులపై నిషేధం విధించిన రెండు రాష్ట్రాలు చైనా ఉత్పత్తులపై నిషేధం విధించిన మణిపూర్, మిజోరాం ఆహార ఉత్పత్తులు, బట్టలపై తాత్కాలిక నిషేధం రేపటి నుంచి అమల్లోకి రానున్న నిషేధం
రాజమహేంద్రవరంలో ‘దిశ’ పోలీస్ స్టేషన్ ని ప్రారంభించిన సీఎం జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా మంత్రులు 24 గంటలూ అందుబాటులో దిశ కంట్రోల్ రూమ్ ప్రత్యేక యాప్ ను ప్రారంభించనున్న జగన్
నేను ఎవరినీ తప్పుదోవ పట్టించాలనుకోవడంలేదు: సీఎం జగన్
నేను ఎవరినీ తప్పుదోవ పట్టించాలనుకోవడంలేదు: సీఎం జగన్
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయంపై సీఎం జగన్ మరోసారి స్పందించారు. పదేళ్లలో విశాఖను మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉందని అన్నారు. ఉద్యోగాలు, ఉపాధి కోసం హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇక్కడే అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. అభివృద్ధి ఒక్కచోటే కేంద్రీకృతం కాకూడదని స్పష్టం చేశారు.
ఇక అమరావతి గురించి మాట్లాడుతూ, శాసన రాజధానిగా అమరావతే ఉంటుందని, అమరావతిలో కూడా అభివృద్ధి కొనసాగుతుందని…
View On WordPress
స్థానిక సంస్థల ఎన్నికల్లో మా నినాదం అదే: స్పష్టం చేసిన లోకేశ్ రాజధాని విషయంలో తమది ఎప్పుడూ ఒకే మాటని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడిన ఆయన పరోక్షంగా జగన్పై ఆరోపణలు చేశారు.
రియల్ ఎస్టేట్ కోసమే ఫార్మా సిటీ.. అనుమతులు రద్దు చేయండి: కేంద్రమంత్రిని కోరిన కోమటిరెడ్డి రియల్ ఎస్టేట్ కోసమే తెలంగాణ ప్రభుత్వం ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తోందని, వెంటనే దీని అనుమతులు రద్దు చేయాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్రాన్ని కోరారు.
పుట్టిన కొన్ని గంటల్లోనే కరోనా బారినపడిన చిన్నారి ఆసియా అగ్రదేశం చైనాలో మహోత్పాతం అనే స్థాయిలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ముఖ్యంగా ఇక్కడి వుహాన్ నగరంలో ఈ మహమ్మారి ధాటికి పిట్టల్లా రాలిపోతున్నారు.
ముగింపు దశలో ‘మోసగాళ్లు’ ఒక వైపున హీరోగా ఆశించినస్థాయి విజయాలను అందుకోలేక, మరో వైపున నిర్మాతగా కొన్ని నష్టాలను చవి చూసిన మంచు విష్ణు, కొంత గ్యాప్ తీసుకున్నాడు.
లక్ష్మీనారాయణ రాజీనామాపై స్పందించిన పవన్ కల్యాణ్ సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీకి రాజీనామా చేయడంపై ఆ పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ స్పందించారు. ఆయన మనోభావాలను గౌరవిస్తున్నట్టు పేర్కొన్నారు.
దటీజ్ మోదీ చరిష్మా.. అందుకే మా పార్టీలో చేరుతున్నారు: బీజేపీ నేత లక్ష్మణ్ భారతీయ జనతా పార్టీలో చేరేందుకు ప్రముఖులు, సెలబ్రిటీలు క్యూ కడుతున్నారని, ప్రజల్లో ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న చరిష్మా, ఆయన పనితీరు కారణంగానే సైనా నెహ్వాల్ వంటి వారు పార్టీలో చేరుతున్నారని అన్నారు.
కరోనా చాలా వేగంగా విస్తరిస్తుంది: సీసీఎంబీ హెచ్చరిక ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్, చాలా వేగంగా వ్యాపిస్తుందని హైదరాబాద్ కు చెందిన సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ) డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా హెచ్చరించారు.
ఏప్రిల్ నుంచి బీఎస్-6 ఇంధనం.. పెరగనున్న ధరలు! వాహనాల నుంచి విడుదలవుతున్న కాలుష్య ఉద్గారాలను తగ్గించేందుకు ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కఠిన నిబంధనలు అమల్లోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా భారత్ స్టేజ్-4 (బీఎస్-4) ప్రమాణాలు కలిగిన వాహన విక్రయాలను నిషేధించింది.
కీర్తి సురేశ్ ‘మిస్ ఇండియా’ రిలీజ్ డేట్ * అందాలతార కీర్తి సురేశ్ నటిస్తున్న 'మిస్ ఇండియా' చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ ను ఖరారు చేశారు. మార్చి 6న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు సమాచారం.
చక్రం తిప్పి… 24 గంటల వ్యవధిలో బీజేపీ ఆశలపై నీళ్లు చల్లిన సబితా ఇంద్రారెడ్డి! తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాచిక పారింది. ఒక్క రోజులో తన పరిధిలో బీజేపీ కౌన్సిలర్లు అధికంగా ఉన్న మునిసిపాలిటీల్లో, గులాబీ జెండా ఎగిరేలా, ఆమె చక్రం తిప్పి విజయం సాధించారు.
మండలిని రద్దు చేయలేరు… ఎందుకో మాకు తెలుసు: బుద్దా వెంకన్న బుద్దా వెంకన్న మీడియా సమావేశం వైసీపీవి వట్టి బెదిరింపులేనన్న బుద్దా మండలిని రద్దు చేయరని వెల్లడి టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మంగళగిరిలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.