ఇచ్ఛాపురం నుంచి ప్రారంభం: విశాఖలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన భవిష్యత్ కార్యాచరణ.. ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు… ఈ నెల 20 నుంచి జనసేన పోరాట యాత్ర ఇచ్ఛాపురం నుంచి ప్రారంభమవుతుందన్న ఆయన.. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో సుమారు 45 రోజుల పాటు యాత్ర కొనసాగుతుందని.. అయితే దీనిని కేవలం బస్సు యాత్రగా చూడొద్దన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో ట్రయాంగిల్ ఫైట్ తప్పదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ …












