రాజమండ్రికి చేరుకున్నసింగపూర్ బృందం...
రాజమండ్రికి చేరుకున్నసింగపూర్ బృందం…
సింగపూర్ మంత్రి ఈశ్వరన్ నేతృత్వంలోని బృందం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చేరుకుంది. విమానాశ్రయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు నారాయణ, అధికారులు సింగపూర్ బృందానికి స్వాగతం పలికారు. అంతకుముందు రాజమండ్రి కి బయలుదేరే ముందు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు అనుమతిస్తే రాజధాని నిర్మాణంలో కూడా పాలుపంచుకుంటామని తెలిపారు. రాజధాని నిర్మాణానికి…
View On WordPress











