ఏపీ అసెంబ్లీ స్పీకర్గా తమ్మినేని సీతారాం..చంద్రబాబు నాయుడు డుమ్మా
ఏపీ అసెంబ్లీ స్పీకర్గా తమ్మినేని సీతారాం..చంద్రబాబు నాయుడు డుమ్మా
ఏపీ అసెంబ్లీ స్పీకర్గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తమ్మినేని సీతారాం స్పీకర్గా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ అప్పలనాయుడు సభలో ప్రకటించారు. స్పీకర్గా ఎన్నికైన తమ్మినేని సీతారాంను ఆత్మీయ ఆలింగనం చేసుకున్న సీఎం జగన్…ఆయన్ను సభాధ్యక్ష స్థానం వద్దకు తోడ్కొని వెళ్లారు. జగన్ వెంట టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, రామానాయుడు కూడా ఉన్నారు. ప్రోటెం స్పీకర్ అప్పల నాయుడు సభాధ్యక్ష బాధ్యతలను…
View On WordPress









