భీమవరంలో ఉద్రిక్తత..గ్రంధి శ్రీనివాస్ Vs మత్స్యపురి జనసైనికులు
seen from United Kingdom
seen from Germany

seen from India
seen from Philippines
seen from Italy
seen from China
seen from United States
seen from United Kingdom
seen from China
seen from China

seen from India
seen from Malaysia
seen from Finland

seen from United States
seen from China
seen from Brazil

seen from Singapore
seen from United States
seen from Denmark

seen from Australia
భీమవరంలో ఉద్రిక్తత..గ్రంధి శ్రీనివాస్ Vs మత్స్యపురి జనసైనికులు
ఇటీవల మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోసులు రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఖాళీ అయిన రెండు మంత్రి పదవులకు కొత్త వారి పేర్లు దాదాపు ఖరారు అయ్యాయి. మూడు ఎమ్మెల్సీ స్థానాలకు పేర్లను సీఎం జగన్ ఖరారు చేసినట్టు సమాచారం.
ఏపీ సీఎం జగన్ పై మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన..జగన్ నియంతలా పాలన సాగిస్తున్నారని విమర్శలు గుప్పించారు. జగన్ ఎవరి మాటలు వినరు. ఆయన వింటే...
నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎల్ జీ పాలిమెర్స్ స్టార్ట్ చేసావు | YSR...
add a caption if you like
కొత్త అప్పులు పుట్టని పాత అప్పుల ఊబి ఆంధ్రప్రదేశ్
కొత్త అప్పులు పుట్టని పాత అప్పుల ఊబి ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్ధికంగా ఊబిలో చిక్కుకుపోయి ఉంది. దేశం, ఆ మాటకు వస్తే ప్రపంచం మొత్తం ఆర్ధిక మాంద్యంలో ఉంది కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఇలా ఉండటం సహజం అనుకుంటున్నారా? కానే కాదు. ఇది స్వయం కృతం. విచ్చలవిడి ఖర్చులతో, ఉత్పాదకత లేని, రాని పథకాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దారుణమైన ఆర్ధిక పతనం వైపు పరుగులు తీస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసిన…
View On WordPress
అంతా వైసీపీ మైండ్ గేమ్...: దేవినేని అవినాశ్
అంతా వైసీపీ మైండ్ గేమ్…: దేవినేని అవినాశ్
అవినాశ్ పార్టీ మారుతారని వార్తలు
టీడీపీలోనే కొనసాగుతానని స్పష్టీకరణ
బాబు నాయకత్వంలో పనిచేయడం గర్వంగా ఉందని వ్యాఖ్య
గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాశ్, పార్టీ మారుతారని సోషల్ మీడియాతో పాటు, దినపత్రికల్లో వార్తలు హల్ చల్ చేస్తుండగా, అవినాశ్ స్పందించారు. ఓ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, తన ప్రాణాలు పోయేంతవరకూ టీడీపీలోనే కొనసాగుతానని స్పష్టం…
View On WordPress