ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారి అభ్యర్థన మేరకు తన ఎంపీ నిధుల నుండి బెంజ్ సర్కిల్ పటమట లంక స్క్రూ బ్రిడ్జి వద్ద సిగ్నల్ లైట్స్ ఏర్పాటు చేయుటకు రూపాయలు 20 లక్షలు మంజూరు చేసిన పార్లమెంటు సభ్యులు శ్రీ కేశినేని నాని #మనకోసంమననాని #కేశినేనినాని #TDPforDevelopment https://www.instagram.com/p/B9R7uyxFz2j/?igshid=1efi1i4ja4mbp













