Chandi Mata
seen from Türkiye

seen from Maldives

seen from Türkiye
seen from Maldives
seen from China
seen from Italy
seen from Mexico
seen from Türkiye

seen from Türkiye

seen from China
seen from Singapore

seen from United States
seen from China
seen from Hong Kong SAR China
seen from United States

seen from T1
seen from China
seen from United States

seen from Malaysia
seen from China
Chandi Mata
Digital Art of KEDARASISH DEY
Digital Art of KEDARASISH DEY
Digital painting of Kedarasish Dey
Amidst the election atmosphere, political tension has flared up in the Dotapara area of Arambagh town in the Hooghly district. Allegations
#dwarajeswarriver #arambagh #motog825gshot #riversofinstagram #hooghlydistrict (at Dwarakeswar River) https://www.instagram.com/p/Cmnzz91P8js/?igshid=NGJjMDIxMWI=
ఆరంభ టౌన్షిప్ లో గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రత్యేక పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శాసనమండలి సభ్యులు గౌరవ శ్రీమతి వాణి దేవి
శేరిలింగంపల్లి పరిధిలో గల పాపిరెడ్డి కాలనీ, లింగంపల్లి విలేజ్, చందానగర్, ఆరంభ టౌన్షిప్ లో గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రత్యేక పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శాసనమండలి సభ్యులు గౌరవ శ్రీమతి వాణి దేవి గారు, శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ గౌరవ శ్రీ రాగం నాగేందర్ యాదవ్ గారు రాష్ట్ర యువజన నాయకులు రాగం అనిరుద్ యాదవ్ గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించినారు. అనంతరం ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఆరంభ టౌన్షిప్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గౌరవ ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారితో కలిసి శాసనమండలి సభ్యులు శ్రీమతి వాణి దేవి గారు మెమొంటోస్ అందజేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు. వినాయక స్వామి మండపాల వద్ద ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదాలను వడ్డించినారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన నాయకులు, రాన్స్ ఇన్ఫ్రాకన్సెక్షన్ మేనేజింగ్ డైరెక్టర్ రాగం అనిరుద్ యాదవ్ గారితో పాటు రవి యాదవ్, కొయ్యడ లక్ష్మణ్ యాదవ్, గఫార్, బసవరాజు లింగాయత్, గోపాల్ యాదవ్, శ్రీశైలం, ఎల్లేష్, కృష్ణ, సాయి, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు రవీంద్ర రాథోడ్, రాంభూపాల్ రెడ్డి, వెంకటేశ్వర్లు గుప్తా, జనార్ధన్, నరసింహులు, సాయిరాం, మధుసూదన్ రెడ్డి, మహేష్, నరేంద్ర కుమార్, రాజశేఖర్, హర కిషన్, నయీముద్దీన్, అరుణ శ్రీ, విశాలాక్షి, ప్రతిమ, మౌలిక, సుజాత, కనకదుర్గ, అంజలి రుద్ర, తదితర కాలోనివాసులు భక్తులు పాల్గొన్నారు.
Read the full article