seen from Colombia

seen from Germany

seen from Russia

seen from United States
seen from Yemen
seen from China
seen from United States

seen from United States
seen from Taiwan
seen from United States
seen from T1
seen from China
seen from France
seen from United States

seen from Russia
seen from United States

seen from Ukraine

seen from Malaysia

seen from Malaysia
seen from Germany
పరిష్కారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గత కాలంగా కురిసిన వర్షాలకు రోడ్డు పూర్తిగా పాడై పెద్ద గొయ్యగా ఏర్పడింది. మలికిపురం సర్పంచ్ గెడ్డం రాజలక్ష్మి తులసి భాస్కరరావు గారు ఆ గోతి ద్వారా ప్రమాదాలు జరగకుండా గొయ్యెను పూడ్చి వేయడం జరిగింది. #RazoleMlaRapaka #CMYSJagan Sahadev.Tadi State Incharge YSR SMVUT https://www.instagram.com/p/ClB1zUZPoX9/?igshid=NGJjMDIxMWI=
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం సఖినేటిపల్లి మండలం సఖినేటిపల్లి C.M.L కాలేజ్ ఏటుగటు పైన వాటర్ మెయిన్ లైన్ సమస్య వచ్చి చాలా రోజుల నుంచి నీరు వృధా అయిపోతుంది ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం చేయాలని కోరడమైనది. #RazoleMlaRapaka #CMYSJagan #savewater Sahadev.Tadi State Incharge YSR SMVUT https://www.instagram.com/p/ClBw3NPvndO/?igshid=NGJjMDIxMWI=
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మధ్య విభజన సమస్యలపై కేంద్రం ఈనెల 27న రాష్ట్రాల ప్రధాన కార్యదర్శు లతో సమావేశం కానుంది.
ఈ సమావేశంలో తొమ్మిది విభాగాలకు సంబంధించిన 14 అంశాలు చర్చించనున్నారు. అయితే చర్చించాల్సిన అనేక అంశాల కంటే రాజధాని గురించిన అంశం మరింత ప్రాధాన్యత సంతరిం చుకుంటుంది. ముఖ్యంగా రాజధాని నిర్మాణానికి నిధుల గురించి చర్చించనున్నారు. జగన్ ప్రభుత్వం ముందు అమరావతి రాజధానిగా ఉంటుందన్నప్పటికీ, తర్వాత పాలనా సౌకర్యానికి మూడు రాజధానులు... for more info visit teluguone.com
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపటి నుంచి మూడు రోజుల పాటు వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 1నుంచి 3వ తేదీ వరకు సీఎం జగన్ పర
I don't Care: దేవుడి దీవెనలు, ప్రజల ఆశీస్సులు ఉన్నంతకాలం ఎవరినైనా ఎదుర్కొంటానని, ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా లెక్క చేయకుండా ప్రజలకు మేలు చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఎన్నో పథకాలు చేపట్టినా దుష్ప్రచారం చేస్తున్నారని విపక్షాలపై జగన్ అసహనం వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నే కొత్తపల్లిలో జరిగిన కార్యక్రమం ద్వారా 2021 ఖరీఫ్ సీజన్...
జగనన్న సీఎం కావడం విద్యార్థుల అదృష్టం.. | Minister RK Roja | Prime9 News #MinisterRKRoja---Prime9 News is a New age 24 Hrs News channel that provides unbias...
జగనన్న సీఎం కావడం విద్యార్థుల అదృష్టం.. | Minister RK Roja | Prime9 News Watch Video >> https://www.youtube.com/watch?v=b_ELqVy3FRI
ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిన్న ఉన్నతాధికారులతో సమీక్షించారు. -