Breaking News – YS Jagan: Jagan to appear in CBI court soon
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ నిమిత్తం ఈ రోజు (నవంబర్ 20, 2025) హైదరాబాద్కి రానున్నారు

seen from Germany
seen from United Kingdom

seen from United States

seen from Malaysia
seen from United States
seen from United States

seen from Iraq

seen from France

seen from United Kingdom
seen from Kosovo
seen from United States

seen from Australia
seen from Thailand

seen from France

seen from United States
seen from China

seen from United States
seen from United States

seen from United Kingdom

seen from United Kingdom
Breaking News – YS Jagan: Jagan to appear in CBI court soon
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ నిమిత్తం ఈ రోజు (నవంబర్ 20, 2025) హైదరాబాద్కి రానున్నారు
दलों को साधने में जुटी कांग्रेस, जगनमोहन रेड्डी और केसीआर पर निगाहें
दलों को साधने में जुटी कांग्रेस, जगनमोहन रेड्डी और केसीआर पर निगाहें
NEWS AGENCY:लोकसभा चुनाव के दो चरण शेष हैं और 23 मई को आने वाले नतीजे तय करेंगे कि देश में किसकी सरकार होगी, लेकिन इन सबके बीच सियासी दलों ने अपनी सरकार बनाने के लिए जोड़-तोड़ शुरू कर दी है। सभी दलों की निगाहें अभी जगनमोहन रेड्डी और चंद्रशेखर राव पर टिकी हैं। कांग्रेस ने अपने बड़े नेताओं को दलों को साधने के काम में लगा दिया है। हाल ही में कांग्रेस नेता केवी थॉमस ने जगनमोहन रेड्डी के करीबी सुब्बा…
View On WordPress
టీడీపీ పై జగన్ సంచలన వాఖ్యలు
#YSJAGANMOHANREDDY #YSRPARTY #TDP #CHANDRABABUNAIDU టీడీపీ పై జగన్ సంచలన వాఖ్యలు
ఆంధ్ర ప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో నెల్లూరు లో నిర్వహించిన సమర శంఖారావం కార్యక్రమానికి హాజరైన వైఎస్సార్ సీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు పై ఆగ్రహంతో కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు.
విశ్వసనీయతకు, అవకాశవాదానికి మధ్య పొట్టి : వైఎస్ జగన్
నెల్లూరులోని ఎస్వీజీఎస్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభలో వైఎస్ జగన్ ప్రసంగిస్తూ…ఏపీ…
View On WordPress
వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయం:మిథున్రెడ్డి
#YSRCongress #MidhunReddy వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయం:మిథున్రెడ్డి
వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి ఓట్ల తొలగింపుపై పోలీసులు విచారణ చేస్తే మీకెందుకు భయం పట్టుకుందని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు.
వైసీపీ బీసీ డిక్లరేషన్ : జగన్ చరిత్రాత్మక ప్రకటనలు
ఆదివారం తంబళ్లపల్లె నియోజకవర్గానికి చెందిన కురబలకోట మండలం జెడ్పీటీసీ ధనలక్ష్మి భర్త ఎం.రంగారెడ్డి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భం గా మిథున్రెడ్డి…
View On WordPress
#YSJaganMohanReddy #YSRCParty #RaghuRamakrishnamRaju ఏపీ అభివృద్ధి చెందాలంటే వైఎస్ జగన్ సీఎం కావాలి : రఘరామ కృష్ణంరాజు ఏపీ లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ కి గట్టి షాకులే తగులుతున్నాయి. ప్రముఖ టీవీ సర్వేలు అన్ని ప్రతిపక్ష పార్టీకె పట్టం కడుతుండటం తో ఇతర పార్టీ నేతలు వైసీపీ వైపే ఎక్కువ మగ్గు చూపుతున్నారు. అభ్యర్థుల ప్రకటన పై క్లారిటీ ఇచ్చిన వైఎస్ జగన్ ఇక ఈనేపథ్యం లో తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ పార్టీ సీనియర్ నేత, ప్రముఖ పారిశ్రామికవేత్త రఘరామ కృష్ణంరాజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో శనివారం పార్టీలో చేరారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే వైఎస్ జగన్ సీఎం కావాలని,రాష్ట్ర విభజన హామీలు సాధించే సత్తా ఒక్క వైఎస్ జగన్కే ఉందన్నారు.అలాగే వైఎస్ జగన్ కుటుంబంతో అనుబంధం ఉందని,తాను దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అభిమాని అని గుర్తు చేసుకున్నారు.
#YSJagan #YSRCP #YCP విశ్వసనీయతకు, అవకాశవాదానికి మధ్య పొట్టి : వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇండియా టుడే కాంక్లేవ్లో జరిగిన ఇంటర్వ్యూ లో,ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు విశ్వసనీయతకు, అవకాశవాదానికి మధ్య ఎన్నికలు జరగబోతున్నాయని స్పష్టం చేశారు. వైసీపీలో చేరిన మంత్రి సోమిరెడ్డి సోదరుడు తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ-కాంగ్రెస్ పార్టీల పొత్తును ఉదహరిస్తూ ,చంద్రబాబు అవకాశవాదం, అవకాశవాద రాజకీయాలు పరాకాష్టగా మారిపోయారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన మీరు,ముఖ్యమంత్రి పదవి ఇస్తానంటే మళ్లీ కాంగ్రెస్లో చేరుతారా? అని జర్నలిస్ట్ రాహుల్ కన్వల్ ప్రశ్నించగా,కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఎప్పుడో తుడిచి పెట్టుకుపోయిందని, ఆ పార్టీ అవసరం తమకు లేదని, ఉంటే తమ అవసరమే ఆ పార్టీకి ఉండవచ్చునని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.