అసెంబ్లీలో అధికార విపక్షల మాటల యుద్ధం
అసెంబ్లీలో అధికార విపక్షల మాటల యుద్ధం
ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం వాడి వేడిగా ప్రారంభం అయ్యాయి. ప్రతిపక్షల ఆందోళనలు, నిరసనలతో సభ హీటెక్కింది. సీఎం డౌన్ డౌన్ అంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. నిరుద్యోగుల్ని మోసం చేసిన సీఎం డౌన్ డౌన్ అంటూ టీడీపీ నిరసనకు దిగింది. సభలో ప్లకార్డులు కూడా ప్రదర్శించింది. స్పీకర్ పోడియం వద్దకు చేరుకొని సభ్యులు ఆందోళనకు దిగారు. జగన్ జాబ్ ఎక్కడ అంటూ టీడీపీ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించారు. ఇంటికో…
View On WordPress











